News April 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య. @ ధర్మపురిలో కవల లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు. @ జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి కిందపడి యువకుడి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈవీఎం, వివి ప్యాట్ల ర్యాండమైజేషన్ పూర్తి. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో పట్టపగలే చోరీ. @ ఇబ్రహీంపట్నంలో 2 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్లు పట్టివేత. @ జగిత్యాలలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.

Similar News

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.