News March 28, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

image

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.

Similar News

News November 18, 2025

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>)లో 39 ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, బీటెక్, బీఈ, LLB, డిప్లొమా, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ద‌రఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBDలకు ఫీజు లేదు. https://meconlimited.co.in/

News November 18, 2025

MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>)లో 39 ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, బీటెక్, బీఈ, LLB, డిప్లొమా, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ద‌రఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBDలకు ఫీజు లేదు. https://meconlimited.co.in/

News November 18, 2025

అద్దంకి: తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారని కుమారుడు సూసైడ్

image

అద్దంకిలోని గాజులపాలేనికి చెందిన శేషాద్రి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారని మనస్తాపం చెంది ఈ నెల 11న శేషాద్రి విషం తిన్నట్లు సీఐ సుబ్బరాజు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుడి తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యువకుడు నర్సారావుపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.