News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ

నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై రెండో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
Similar News
News October 19, 2025
సూపర్ GST కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, MLA

పుట్టపర్తిలో APSPDCL, జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ GST – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో MLA పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రైతులు వినియోగించే డ్రిప్పు, స్పింకులర్లపై కేంద్రం 18 నుంచి 12% GST తగ్గించిందని కలెక్టర్ తెలిపారు. PM సూర్య ఘర్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్పై రూ.10,000 తగ్గించిందన్నారు. ప్రజలు దీనిని గమనించాలన్నారు.
News October 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 19, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 19, 2025
విశాఖలో ‘పెట్టుబడుల’ పాలిటిక్స్..!

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం తదితర పెట్టుబడులను కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో YCPనేతలు అదే స్థాయిలో ప్రశ్నలు సంధిస్తున్నారు. డేటా సెంటర్లతో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? వాటికి అవసరమయ్యే నీరు ఎంత? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు రాజయ్యపేటలో బల్క్డ్రగ్ ఏర్పాటు వ్యతిరేక నిరసనలకు YCPసంఘీభావం ప్రకటించింది. మరి ప్రజల మనసులో ఎవరి మాట నిలుస్తుందో చూడాలి.