News October 18, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

✒PU VCగా శ్రీనివాస్ నియామకం
✒బిజినపల్లి:రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
✒MBNR:రేపు కరాటే ఎంపికలు
✒ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం
✒MBNR:రూ.1.73 కోట్ల నిధులు స్వాహా..పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
✒దసరా EFFECT..RTC నడపడంలో పాలమూరు టాప్
✒పలుచోట్ల డ్రంక్&డ్రైవ్
✒వనపర్తిలో సీఎం కప్ -2024 రిలే ర్యాలీ
✒గ్రూప్-3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
✒U-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
Similar News
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
News December 7, 2025
MBNR: మూడో విడతలో 2,786 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తుది వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,152 వార్డులకు గాను, ఏడు వార్డులు మినహా 1,145 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 2,786 మంది వార్డు సభ్యులు నిలిచినట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలో అత్యధికంగా 376, బాలానగర్లో 308 మంది పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు.


