News October 18, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

✒PU VCగా శ్రీనివాస్ నియామకం
✒బిజినపల్లి:రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
✒MBNR:రేపు కరాటే ఎంపికలు
✒ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం
✒MBNR:రూ.1.73 కోట్ల నిధులు స్వాహా..పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
✒దసరా EFFECT..RTC నడపడంలో పాలమూరు టాప్
✒పలుచోట్ల డ్రంక్&డ్రైవ్
✒వనపర్తిలో సీఎం కప్ -2024 రిలే ర్యాలీ
✒గ్రూప్-3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
✒U-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


