News February 7, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔MBNR:రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి✔GDWL:ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ మృతి✔కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య✔బాలానగర్:గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య✔కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన బోగస్:BJP✔పెండింగ్ చలాన్లు కట్టేయండి:SIలు✔నారాయణపేటలో సినిమా షూటింగ్✔పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి:కలెక్టర్లు✔GDWL: కన్నుల పండుగగా మధ్వనవమి పూజలు

Similar News

News March 17, 2025

MBNR: ప్రజావాణికి 130 ఫిర్యాదులు

image

 ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

News March 17, 2025

MBNR: చెరువులో మునిగి వ్యక్తి మృతి

image

జిల్లాకేంద్రంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వేపూరిగేరికి చెందిన అశోక్(38) ప్రింటింగ్ ప్రెస్‌లో రోజువారి వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే హోలీ ఆడిన తర్వాత మద్యం తాగి వెంకటాపూర్ శివారులో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లాడు. నీటిలోకి దిగిన తర్వాత నీట మునిగిపోవటంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!