News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News January 8, 2026

జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

image

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.

News January 8, 2026

జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

image

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.

News January 8, 2026

జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

image

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.