News June 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు: భట్టి విక్రమార్క
✒DSCలో పోస్టులు పెంచాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా B.ed,Ded అభ్యర్థుల
నిరసన
✒NGKL:గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
✒ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌.. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక
✒ఇంటర్ ఫలితాలు.. గద్వాల ఫస్ట్.. నారాయణపేట లాస్ట్
✒ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం
✒MBNR:25 నుంచి జాతీయ నెట్ బాల్‌కు శిక్షణ
✒గృహ జ్యోతి పథకాన్ని దరఖాస్తు చేసుకోండి: MPDO

Similar News

News February 18, 2025

MBNR: సద్వినియోగం చేసుకోండి: DIEO

image

ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించడానికి అవకాశం కల్పించినట్లు DIEO కౌసర్ జహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాజరుకాని విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 17, 2025

పీయూ PG పరీక్షలు.. 91 మంది గైర్హాజరు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ & మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో 1945 మందికి గాను..1854 మంది విద్యార్థులు హాజరయ్యారని, 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజకుమార్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు.

News February 17, 2025

ఉమ్మడి పాలమూరులో బీజేపీ జెండా ఎగరాలి: డీకే అరుణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ డీకే అరుణ సోమవారం అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్‌ల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూసాపేట, తుంకిల్ పూర్, సంకలమద్ది గ్రామాల నుంచి 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

error: Content is protected !!