News February 13, 2025
ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 20, 2025
వైస్ కెప్టెన్నే పక్కన పెట్టేశారు..

గత కొంతకాలంగా టీ20ల్లో రన్స్ చేయలేక విఫలం అవుతున్న గిల్ను బీసీసీఐ పక్కనబెట్టింది. వచ్చే ఏడాది జరగబోయే WCకు ఎంపిక చేయలేదు. ప్రస్తుత వైస్ కెప్టెన్, ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న గిల్నే సెలక్ట్ చేయకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సరిగా ఆడకపోతే ఇదే సరైన ట్రీట్మెంట్ అని కొందరు సెలక్షన్ కమిటీని అభినందిస్తున్నారు. కాగా గిల్ గత 22 టీ20 ఇన్నింగ్సుల్లో 529 పరుగులే చేశారు. సగటు 26.45గా ఉంది.
News December 20, 2025
బాపట్లలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: DMHO

జిల్లాలో 0-5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని శనివారం బాపట్ల DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,111 పోలియో బూత్లు, 4,662 మంది వ్యాక్సినేటర్లు, 113 మంది రూట్ సూపర్వైజర్లను నియమించామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 42 ట్రాన్సిట్ బూత్లు, 67 మొబైల్ టీమ్లు ఏర్పాటు చేశామన్నారు.
News December 20, 2025
IIT రూర్కీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


