News January 29, 2025
ఎనమాముల మార్కెట్ నూతన కమిటీ ప్రకటన

వరంగల్ ఎనమాముల మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్గా ఎర్ర ప్రియాంక, వైస్ ఛైర్మన్గా బండి జనార్దన్ను నియమించారు. మొత్తం 18 మందితో ఎనమాముల మార్కెట్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీలో రాజు, వాసుదేవ రెడ్డి, రుద్ర ప్రసాద్, శ్యాం, సబేరా, గోపాల్ రావు, ప్రదీప్ కుమార్, నాగరాజ్, సంపత్, భిక్షపతి, నరసింహ నాయక్ తదితరులు ఉన్నారు .
Similar News
News September 16, 2025
KNR: GST ఎఫెక్ట్.. వెలవెలబోతున్న షోరూమ్స్..!

కొత్త GST విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. కొత్త GST స్లాబులు వచ్చేవరకు కస్టమర్లు వెయిట్ చేస్తుండడంతో ఎలక్ట్రానిక్స్, కార్లు, బైకులు, త్రిచక్రవాహనాల షోరూంలు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా కార్స్ 9%, బైక్స్ 7%, ఎలక్ట్రానిక్స్ ధరలు 5% తగ్గనున్నాయి. కొత్త GSTతో పాటు దసరా, దీపావళి ఆఫర్లతో ఒక్కసారిగా కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
News September 16, 2025
MHBD: విద్యార్థిని చితకబాదిన దుకాణం యజమాని

చాక్లెట్లు కొనేందుకు దుకాణానికి వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ఘటన కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. కంచర్లగూడెం పాఠశాలలో విద్యార్థి ఆకాశ్ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నారులు ఏడుస్తుండటంతో చాక్లెట్ల కోసం అతన్ని టీచర్ షాపునకు పంపాడు. అక్కడే ఉన్న కోతులు దాడి చేస్తాయని షాపులోకి వెళ్లిన అతన్ని యజమాని చూశాడు. కోతులు రావడంతో షాపులోకి వచ్చానని చెప్పినా వినకుండా చితకబాదినట్లు బాధితులు తెలిపారు.
News September 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
వెబ్సైట్: https://prasarbharati.gov.in/