News February 21, 2025

ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

image

1.మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇద్దరికి కఠిన కారాగార శిక్ష. 2. అమలాపురం లాడ్జిలో విజయవాడ వైద్యుడు మృతి. 3. పీఎం సూర్యఘర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి: కలెక్టర్ లక్ష్మిశ. 4. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలసిన ఎంపీ చిన్ని. 5. మైలవరంలో కరెంట్ షాక్ కొట్టి బాలుడి మృతి. 6. వైసీపీ నేత వంశీ పిటిషన్లపై వచ్చే వారానికి వాయిదా పడ్డ విచారణ. 7. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు.

Similar News

News November 18, 2025

HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

image

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.

News November 18, 2025

HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

image

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.