News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్: కలెక్టర్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి కోరారు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ, ఫిబ్రవరి 10న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

Similar News

News November 11, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
→ NLG: వే2న్యూస్ కథనానికి అధికారుల స్పందన
→ కేతేపల్లి: నార్కోటిక్స్ కట్టడిలో నల్గొండ పోలీస్ సంచలనం
→ NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
→ NLG: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
→ NLG: 50 శాతం సిలబస్ ఇంకా అలానే..
→ NLG: పంట పండింది.. సేకరణ ఇలా
→ MLG: రబ్బరులా ఇడ్లీ రవ్వ
→చిట్యాల : బస్సు దగ్ధం.. ప్రయాణికుల రియాక్షన్

News November 11, 2025

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యల నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజు ప్రతి మండలం నుంచి కనీసం 50 దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.

News November 11, 2025

జేఎన్ఎస్‌లో రెండో రోజు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

HNK జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ రెండో రోజు కొనసాగింది. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 562 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా 800 మంది ఉత్తీర్ణులయ్యారు. సోమవారం పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది.