News February 22, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఈ నెల 27న జరిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ జి.లక్ష్మీశా తెలిపారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.కరుణ.. నియోజకవర్గ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులతో శనివారం వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఏర్పాట్లను వివరించారు.
Similar News
News December 6, 2025
కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు ఉన్నట్టా.. లేనట్టా.?

జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన సమయంలో మినహా ఆయన కనిపించరని, రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో, కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం NTR జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభానును కలుస్తున్నట్లు సమాచారం.
News December 6, 2025
APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 6, 2025
పల్నాడు: వైద్యాధికారుల నిర్లక్ష్యం.. ఆందోళనలో ప్రజలు

పల్నాడు జిల్లాలో వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొండపాడు పీహెచ్సీలో టైమ్కు ముందే తాళాలు వేసిన ఘటన మరవకముందే, నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యుడు ఆమె శరీరంలో బ్లేడ్ మర్చిపోయినట్లు బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


