News July 12, 2024

ఎల్.ఎన్.పేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

image

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వెలుగు ఏపీఎం ఎస్ రవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో బంగారు సంతోషి సంస్థలు ఉచితంగా అందించిన మొక్కలను సిబ్బందితో కలిసి ఆయన నాటారు. మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలియజేశారు. వాతావరణంలో కాలుష్యం తగ్గాలంటే మొక్కలు ప్రాధాన్యత ఎంతో ఉందని ఏపీఎం చెప్పారు. ఈయనతో పాటు విజయలక్ష్మి, శంకర్, పాండురంగనాథరాజు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 16, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 15, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కాశీబుగ్గ: ఈనెల 20న జాబ్ మేళా
➤ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది: అచ్చెన్న
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు
➤అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న అధికారులు
➤ఇచ్ఛాపురం: 6నెలలు గడిచినా బాధితులకు అందని న్యాయం
➤బొరిగివలసలో లైన్ మ్యాన్‌కు కరెంట్ ‌షాక్
➤ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే శంకర్