News February 5, 2025
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: మంత్రి రాజనర్సింహా

ఎస్సీ వర్గీకరణతో ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30ఏళ్ల సమస్యకు నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో కొందరిలో భయం, అభద్రతాభావం ఉందన్న ఆయన వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు.
Similar News
News November 20, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనొచ్చు!

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ విడుదల చేసిన <<18336129>>రూ.100<<>> స్మారక నాణేన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కాయిన్ను ఎక్కడి నుంచి ఎలా కొనుగోలు చేయాలనే విషయమై ఆరా తీస్తున్నారు. www.indiagovtmint.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నాణేలను కొనుగోలు చేయొచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280గా నిర్ణయించారు.
News November 20, 2025
ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం..?

ములుగు జిల్లాలో గుప్తనిధుల కలకలం చర్చనీయాంశంగా మారింది. మంగపేట(M)కి చెందిన కొందరు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా, బంగారం దొరికినట్లు సమాచారం. వాటి విలువ రూ.కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. వారితో పాటు వెళ్లిన కొందరికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం బయటికి పొక్కింది. ఆనోట ఈనోట తిరిగి, పోలీసుల దాకా చేరినట్లు తెలుస్తోంది. SP విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


