News September 15, 2024
ఏలూరు: ఆన్లైన్లో మోసం.. డబ్బు రికవరీ

సైబర్ నేరాల్లో మోసపోయిన ఇద్దరికి న్యాయం జరిగింది. జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా పోస్టులు చూసి ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని అనుకుంది. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రూ.90 వేల పెట్టుబడి పెట్టింది. ఏలూరు త్రీటౌన్ స్టేషన్ పరిధిలో మరోవ్యక్తి రూ.1.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ 1930కు ఫిర్యాదుచేయగా పోలీసులు ఆ నగదు రికవరీ చేసి అందించారు.
Similar News
News December 16, 2025
పేరుపాలెంబీచ్లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
News December 16, 2025
పేరుపాలెంబీచ్లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
News December 16, 2025
పేరుపాలెంబీచ్లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.


