News April 8, 2025

ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

image

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్‌లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.

Similar News

News November 29, 2025

భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

News November 29, 2025

భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

News November 29, 2025

భద్రాద్రి జిల్లాలో రెండో రోజు 116 సర్పంచ్ నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం 116 మంది సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 1436 వార్డులకు గాను 370 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.