News November 24, 2024

ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత

image

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిపై శనివారం కృష్ణా జిల్లా గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వంగాయిగూడెంకు చెందిన ఓ బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. బాలిక 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.

News November 26, 2025

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.