News March 17, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

*జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం* జిల్లాలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం * మద్ది ఆంజనేయుని, గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్న హీరో నితిన్ * జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 2,115 మంది విద్యార్థులు గైర్హాజరు* రాష్ట్రపతి భవన్ లో విందులో పాల్గొన్న ఏలూరు ఎంపీ* కారుణ్య నియామక పత్రాలను అందజేసిన ఎస్పీ* భీమడోలు సమీపంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు

Similar News

News March 18, 2025

రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్‌కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్‌గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.

News March 18, 2025

అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

image

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

News March 18, 2025

మహిళ డెడ్‌బాడీ.. అనకాపల్లి ఎస్పీకి హోం మంత్రి ఫోన్

image

కసింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళవారం మంత్రి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విచారణ నిర్వహించి నిందితులను అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు.

error: Content is protected !!