News March 21, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

*గుంటుపల్లి కేసులో నలుగురికి జీవిత ఖైదు* జిల్లాలో కొన్ని చోట్ల మెడికల్ షాపులపై దాడులు* చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కరించిన ఎంపీ మహేశ్* నూజివీడులో గంగానమ్మ విగ్రహం తొలగింపు పై భక్తుల ఆందోళన* 83 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి* డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్* ఏలూరు జిల్లాలో 155.29 కిలోమీటర్ల రోడ్లు పూర్తి: కలెక్టర్ వెల్లడి
Similar News
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.
News October 30, 2025
ఎంజీఎంలో రూ.2 కోట్ల స్కాంపై కదిలిన డీఎంఈ!

ఎంజీఎంలో ఎలాంటి టెండర్లు లేకుండా స్టేషనరీ కొనుగోలు చేశారంటూ Way2Newsలో వచ్చిన <<18140653>>ఎంజీఎంలో రూ.2 కోట్ల స్కాం <<>>కథనంపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. సమగ్ర విచారణకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను ఆదేశించడంతో HYD నుంచి MGMకు అధికారులు బయలుదేరారు. బదిలీ అయిన సూపరింటెండెంట్ను కార్యాలయంలోనే ఉండాలని, ఎలాంటి పత్రాలు తీసుకెళ్లవద్దంటూ ఆదేశించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు సమాచారం.
News October 30, 2025
వనపర్తి: ఈనెల 31న రన్ ఫర్ యూనిటీ 2K రన్: ఎస్పీ

దేశ ఏకత, సమైక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘రన్ ఫర్ యూనిటీ 2K రన్’ లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎకో పార్క్ వరకు 2K రన్ కొనసాగుతుందన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పాల్గొన్నాలని కోరారు.


