News March 2, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు

* పోలవరంలో పలువురు పై తేనిటీగలు దాడి చేశాయి.*కొయ్యలగూడెం మండలంలో విద్యార్థులు స్కూల్ బాయికాట్ చేశారు.*జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ర్యాలీలు. *జిల్లాలో ఇరిగేషన్ పనులని పరిశీలించిన కలెక్టర్ వెట్రి సెల్వీ.*పాడే మోసిన దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని. *ఇది దగాకోరు బడ్జెట్ అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య విమర్శ.
Similar News
News November 1, 2025
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News November 1, 2025
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 1, 2025
టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ <


