News February 9, 2025
ఏలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రోగ్రాం నిలిపివేశామని, ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News March 18, 2025
HYD: ఇమ్రాన్ ఖాన్కు ‘పరేషాన్’!

ఇమ్రాన్ ఖాన్కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్స్టాలోనూ పలువురు HYD ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
News March 18, 2025
HYD: ఇమ్రాన్ ఖాన్కు ‘పరేషాన్’!

ఇమ్రాన్ ఖాన్కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్స్టాలోనూ పలువురు HYD ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
News March 18, 2025
మలికిపురం: సునీతా విలియమ్స్కు విద్యార్థుల స్వాగతం

9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ బారీ విల్మోర్లు బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి రానున్న నేపథ్యంలో మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం స్కూల్ విద్యార్థులు సునీతా అంటూ మంగళవారం మానవహారంగా ఏర్పడి స్వాగతం పలికారు. ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదని టీచర్ ప్రసాద్ పేర్కొన్నారు.