News August 6, 2024

ఏలూరు: బాలిక అత్యాచారం.. ఎంపీ ఆగ్రహం

image

ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో తాత, అమ్మమ్మ దగ్గర నిద్రిస్తున్న బాలికను గుర్తుతెలియని అగంతకుడు అపహరించి అత్యాచారం చేసిన ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, దోషిని కఠినంగా శిక్షించాలన్నారు.

Similar News

News April 15, 2026

ప.గో: నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నం

image

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 15, 2026

ప.గో: నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నం

image

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 15, 2026

ప.గో: నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నం

image

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.