News March 11, 2025

ఏలూరు: 163 కాంట్రాక్ట్ బస్సుల పై కేసులు నమోదు

image

సోమవారం జరిగిన బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు ఈ మేరకు ఏలూరు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాలు నివారించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. తనిఖీలు నిర్వహించి పలు కంపెనీ బస్సులపై 163 కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తుందన్నారు.

Similar News

News November 22, 2025

ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

News November 22, 2025

ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

News November 22, 2025

ఏలూరు జిల్లాకు ఈనెల 24న రానున్న పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.