News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
Similar News
News November 26, 2025
కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.
News November 26, 2025
కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.
News November 26, 2025
కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.


