News August 6, 2024
ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

అద్దె ఇల్లు కావాలని, ఇంట్లోకి చొరబడి దాడికి దిగి మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీకి పాల్పడ్డ ఘటన ఒంగోలు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు అందింది.
Similar News
News November 15, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.


