News April 7, 2025
ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News April 13, 2025
ALERT.. రేపు జాగ్రత్త

AP: రేపు కోనసీమ జిల్లాలోని 7 మండలాలు, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 98 మండలాల్లో <
News April 13, 2025
రేపు ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్ రేపు విడుదల కానుంది. రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భాను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా పాటలో ఇడియట్ మూవీలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ మ్యూజిక్ బీట్ను యాడ్ చేశారు. మే 9న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.
News April 13, 2025
ఆదిలాబాద్: 100వ పుట్టిన రోజు చేసుకున్న వృద్ధురాలు

ఓ వృద్ధురాలి వందేళ్ల పుట్టినరోజును ఆ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్లోని యాదవ సంఘ భవనంలో సరస్వతివార్ రుకుంబాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుమార్తెలు, కుమారులు, మనమళ్లు, మనుమరాళ్లతో కలిసి దాదాపు 100 మంది కుటుంబీకుల మధ్య కేక్ కట్ చేశారు.