News March 22, 2024
ఒంటిమిట్టలో 25న పౌర్ణమి కళ్యాణం

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News December 22, 2025
కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
News December 22, 2025
కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
News December 22, 2025
కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.


