News March 25, 2024
ఒంటిమిట్ట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.
Similar News
News December 21, 2025
కడప జిల్లాలో పడిపోయిన రబీ సాగు.!

రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి, గోధుమ, జొన్న, రాగి, కొర్ర తదితర పంటలు 5,145-3,859, శనగ, కంది, మినుము, పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882-69,933, వేరుశనగ, సన్ ఫ్లవర్, నువ్వులు నూనె గింజలు 4,524-2,516, పత్తి, చెరకు వాణిజ్య పంటలు 141-57 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.
News December 21, 2025
కడప జిల్లాలో పడిపోయిన రబీ సాగు.!

రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి, గోధుమ, జొన్న, రాగి, కొర్ర తదితర పంటలు 5,145-3,859, శనగ, కంది, మినుము, పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882-69,933, వేరుశనగ, సన్ ఫ్లవర్, నువ్వులు నూనె గింజలు 4,524-2,516, పత్తి, చెరకు వాణిజ్య పంటలు 141-57 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.
News December 21, 2025
కడప జిల్లాలో పడిపోయిన రబీ సాగు.!

రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి, గోధుమ, జొన్న, రాగి, కొర్ర తదితర పంటలు 5,145-3,859, శనగ, కంది, మినుము, పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882-69,933, వేరుశనగ, సన్ ఫ్లవర్, నువ్వులు నూనె గింజలు 4,524-2,516, పత్తి, చెరకు వాణిజ్య పంటలు 141-57 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.


