News April 24, 2024
ఒక్కరోజే ఏడుగురు నామినేషన్.. 11 సెట్లు దాఖలు

ఖమ్మం లోక్ సభ స్థానం ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈమేరకు సోమవారం ఏడుగురు అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)గా ఉల్లెంగుల యాదయ్య, బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అంతోని సురేష్ నామినేషన్ సమర్పించారు. మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
Similar News
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.


