News February 3, 2025
కంకిపాడుకి చెందిన బాలుడిపై కేసు నమోదు

కంకిపాడుకి చెందిన బాలుడిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. గుంటుపల్లికి చెందిన ఓ బాలిక కంకిపాడుకు చెందిన బాలుడిని ప్రేమించింది. ఈ క్రమంలో లైంగికంగా కలిసినట్లు బాలిక ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాలుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.


