News July 6, 2024
కంచిలి: జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలు సిద్ధం

కంచిలి మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్రకు ఉత్సవ విగ్రహాలను శనివారం రోజున సిద్ధం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు మేళ తాళాలు, గోష్ఠితో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల జగన్నాథ యాత్ర నిర్వహించనున్నారు.
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.


