News November 22, 2024
కడపలోని ఏపీజీబీని అమరావతికి తరలించవద్దు

కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.
Similar News
News November 30, 2025
కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
News November 30, 2025
కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
News November 30, 2025
కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.


