News February 5, 2026

కడప: ‘ఇంటర్ పరీక్షలు పక్కగా నిర్వహించాలి’

image

ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.