News February 25, 2026
కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News April 19, 2026
ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
News April 19, 2026
ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
News April 19, 2026
ఎర్రగుంట్లలో స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్

ఎర్రగుంట్ల ZPHS పాఠశాల ఆవరణంలో రూ.65 లక్షలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ స్మార్ట్ కిచెన్లో ఏర్పాటుచేస్తున్న సోలార్, బయోగ్యాస్, తాగునీటి పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన పనులను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.


