News January 28, 2026
కడప రథోత్సవం.. ఎంక్వైరీకి ఆదేశం

తిరుమలకు తొలిగడపగా ఉన్న దేవుని కడపలో ఈ నెల 25న జరిగిన రథోత్సవంలో జరిగిన కొన్ని ఘటనలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంక్వైరీకి ఆదేశించారు. రథంపై ఉన్న కొత్త దేవతా ప్రతిమలను తీసుకురావడం, ముత్యాల శేషయ్య ఛారిటీకి ఆలయ పెద్ద మర్యాద ఇవ్వకపోవడం, గుర్రాలు రథసారథిలేని రథంపై దేవదేవుని ఆశీస్సుల కోసం భక్తులకు దర్శనం కల్పించడం లాంటి ఘటనలపై ఎంక్వైరీకి ఆదేశించారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


