News April 15, 2024
కడప: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

పెండ్లిమర్రి మండలం, సంత కొవ్వూరు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తెలంగాణలోని బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 4, 2026
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖరారు

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News January 4, 2026
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖరారు

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News January 4, 2026
కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయ జ్యోతి

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.


