News August 19, 2024

కనిగిరి: ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

image

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కనిగిరి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ.8,50,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు, ఎస్పీతో తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 18, 2025

ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.

News November 18, 2025

ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.

News November 18, 2025

16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

image

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.