News March 21, 2025

కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

image

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News January 4, 2026

గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

News January 4, 2026

గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

News January 4, 2026

గుంటూరుకు త్రిపుర, గోవా గవర్నర్ల రాక.!

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.