News February 25, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

image

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?

Similar News

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.