News March 5, 2025
కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.
Similar News
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
SRCL: ‘ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేడ్కర్ నగర్ యూపీహెచ్సీల్లో మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్-పేషెంట్ గదులు, ఇతర గదులు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.


