News December 4, 2024

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల వ్యక్తి మృతి

image

కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి బైకుపై ఇద్దరు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారమిచ్చి గాయపడిన వ్యక్తిని KNR GOVT ఆసుపత్రికి తరలించారు..

Similar News

News November 26, 2025

ఆదిలాబాద్: 3 విడతల్లో VILLAGE WAR

image

ఆదిలాబాద్ జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, 14న రెండో విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, తాంసి, భీంపూర్, 17న మూడో విడతలో బోథ్, సోనాల, బజార్హత్నూర్,నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.

News November 26, 2025

ఆదిలాబాద్: 3 విడతల్లో VILLAGE WAR

image

ఆదిలాబాద్ జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, 14న రెండో విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, తాంసి, భీంపూర్, 17న మూడో విడతలో బోథ్, సోనాల, బజార్హత్నూర్,నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.

News November 26, 2025

ఆదిలాబాద్: 3 విడతల్లో VILLAGE WAR

image

ఆదిలాబాద్ జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, 14న రెండో విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, తాంసి, భీంపూర్, 17న మూడో విడతలో బోథ్, సోనాల, బజార్హత్నూర్,నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.