News February 28, 2025
కరీంనగర్: పట్టభద్రుల పోలింగ్ 70.42% టీచర్స్ పోలింగ్ 91.90%

పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ 70.42 శాతం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 91.90 శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
భారీ డీల్.. ఉక్రెయిన్కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.
News November 18, 2025
AIలో గోదావరిఖని విద్యార్థినికి GOLD MEDAL

గోదావరిఖని ఫైవింక్లయిన్కు చెందిన విద్యార్థిని కైలాస మోనా ఏఐలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.


