News March 9, 2025

కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.

Similar News

News November 18, 2025

NLG: అప్పుల బాధతో యువ రైతు SUICIDE

image

మునుగోడుకు చెందిన పిట్టల సురేందర్(30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కూలీలను తీసుకొచ్చేందుకు EMI పద్ధతిలో రూ.3 లక్షలు పెట్టి ఆటో కూడా కొనుగోలు చేశాడు. అయితే, అధిక వర్షాల కారణంగా పంట నష్టం రావడంతో EMIలు, కౌలు చెల్లించలేక వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 18, 2025

NLG: అప్పుల బాధతో యువ రైతు SUICIDE

image

మునుగోడుకు చెందిన పిట్టల సురేందర్(30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కూలీలను తీసుకొచ్చేందుకు EMI పద్ధతిలో రూ.3 లక్షలు పెట్టి ఆటో కూడా కొనుగోలు చేశాడు. అయితే, అధిక వర్షాల కారణంగా పంట నష్టం రావడంతో EMIలు, కౌలు చెల్లించలేక వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 18, 2025

అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

image

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.