News February 9, 2025
కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News November 18, 2025
హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్పురా, అసిఫ్నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.
News November 18, 2025
హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్పురా, అసిఫ్నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.


