News March 16, 2025

కరీంనగర్‌: వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి

image

KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో 6గురు చనిపోయారు. JMKTలో రైలుపట్టాల పక్కన ఓ యువజంట మృతదేహాలు లభ్యంకాగా, బిజిగిరిషరిఫ్‌లో రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి <<15774781>>రైల్వే<<>> ఉద్యోగి కోమురయ్య మృతిచెందారు. KNRలోని ఓ లాడ్జీలో మానకొండురుకు చెందిన శివకుమార్ ఆత్మహత్య చేసుకోగా, KNR కొత్తపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో రేకుర్తికి చెందిన భూమయ్య(48) చనిపోయారు. మరో ప్రమాదంలో రామడుగుకు చెందిన సత్తయ్య చనిపోయారు.

Similar News

News November 26, 2025

కరీంనగర్: NOV 28న RTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

KNR- 2 డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలం, పాపికొండల బోటింగ్, పర్ణశాల సందర్శనకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 28న కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి NOV 29న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.1,800/-, పిల్లలకు రూ.1,300/-ల టికెట్ ధర నిర్ణయించామన్నారు. వివరాలకు 9398658062ను సంప్రదించాలన్నారు.

News November 26, 2025

కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.

News November 26, 2025

కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.