News February 2, 2025

కరీంనగర్ స్పోర్ట్స్ మీట్.. ఖోఖోలో సిరిసిల్ల థర్డ్ ప్రైజ్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మూడో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ఖోఖో విభాగంలో మూడో బహుమతి గెలుచుకుంది. తృతీయ బహుమతి పొందిన టీం కెప్టెన్ అల్లం రమేష్(ట్రాఫిక్ ఎస్ఐ) టీం సభ్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అభినందించారు.

Similar News

News November 18, 2025

HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

image

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.

News November 18, 2025

HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

image

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.