News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్సింగ్నగర్కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగు

ఆన్లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
News November 18, 2025
ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగు

ఆన్లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
News November 18, 2025
GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.


