News April 8, 2025
కర్నూలు రేంజ్లో సీఐల బదిలీలు

కర్నూలు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరివెళ్ల సీఐ వంశీధర్ నంద్యాల వీఆర్కు, దస్తగిరి బాబు అన్నమయ్య డీటీసీ నుంచి సిరివెళ్ల, ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి నంద్యాల ఫ్యాక్షన్ జోన్, కర్నూల్ డీటీసీ నుంచి నంద్యాల ఉమెన్ పీఎస్, రమేష్ కుమార్ నంద్యాల ఉమెన్ పీఎస్ నుంచి నంద్యాల వీఆర్, కృష్ణయ్య డీసీఆర్బీ నంద్యాలకు బదిలీ అయ్యారు.
Similar News
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
SRCL: ‘ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేడ్కర్ నగర్ యూపీహెచ్సీల్లో మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్-పేషెంట్ గదులు, ఇతర గదులు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.


