News April 17, 2025
కాంగ్రెస్ అంటే మోసగాళ్ల పార్టీ: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ అంటే మోసగాళ్ల, ఢీల్లీ గులాముల పార్టీ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోకి పోతుందన్నారు. కాంగ్రెస్లో వాళ్లు వాళ్లే కొట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు.
Similar News
News December 13, 2025
కార్పొరేటర్గా గెలిచిన మాజీ DGP

కేరళ మాజీ DGP ఆర్.శ్రీలేఖ కార్పొరేటర్గా గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, శాస్తమంగళం డివిజన్ నుంచి విజయం సాధించారు. కేరళ తొలి మహిళా ఐపీఎస్గా 1987లో శ్రీలేఖ ఎంపికయ్యారు. సీబీఐలో డిప్యూటేషన్పై పని చేసిన సమయంలో హైప్రొఫైల్ ఆపరేషన్లతో ‘రైడ్ శ్రీలేఖ’గా పేరు పొందారు. 33 ఏళ్ల సర్వీసు తర్వాత 2020లో డీజీపీ హోదాలో రిటైర్ అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.
News December 13, 2025
సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః|
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః||
ఇంద్రుని సోదరుడు ఉపేంద్రుడు, పొట్టి రూపుడైన వామనుడు, అతి పొడవైన ప్రాంశువు.. ఇవన్నీ విష్ణు నామాలే. ఆయన చేసే పనులు ఎన్నడూ వ్యర్థం కావు. పవిత్రమైన ఆయన బలమైనవాడు. అతీంద్రుడు. సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు. మన యోగ్యతను బట్టి పునర్జన్మలు ఇస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 13, 2025
IIMC 51పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<


