News November 1, 2024

కాకినాడ: చనిపోయిన ముగ్గురు ఎవరంటే?

image

కాకినాడ(D) కాజులూరు(M) సలపాకలో గురువారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తం నలుగురిపై దాడి చేయగా.. ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేశ్, చిన్ని, రాజు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ముగ్గురు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ విక్రాంత్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News December 18, 2025

రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

image

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

News December 18, 2025

రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

image

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

News December 18, 2025

రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

image

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.